బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు కన్నుమూత..ప్రముఖుల సంతాపం
బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో తొలితరం పారిశ్రామికవేత్తల్లో సుందరనాయుడు ఒకరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్మరించుకున్నారు. కోళ్ల పరిశ్రమవైపు ఎంతోమందిని ప్రోత్సహించిన సుందరనాయుడు జీవితం భావితరాలకు ఆదర్శనీయమన్నారు.
Published : 28 Apr 2022 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్