National news: భాజపా దేశ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోంది: కాంగ్రెస్!
దేశంలో అధికార భాషగా హిందీపై సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. హిందీ భాషపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు, సాధారణ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రజల మధ్య విభజన సృష్టించడానికే భాజపా ఈ సమస్యను తీసుకొస్తోందని ఆరోపించింది.
Published : 29 Apr 2022 09:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా