Telangana news: ఈ కామర్స్‌ ఫ్లాట్‌ ఫామ్‌పై ప్రభుత్వం తొలి అడుగు..

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఇ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా నేటి నుంచే ప్రారంభం కానుంది. సబ్బు నుంచి విమాన టికెట్ వరకు ఇందులో అమ్మవచ్చు, కొనవచ్చు. దేశంలోని చిన్న వ్యాపారుల కోసమే ఇ-కామర్స్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లకు... ఇది గట్టి పోటి ఇస్తుందని భావిస్తున్నారు.

Published : 29 Apr 2022 10:05 IST

Tags :

మరిన్ని