Telangana news: ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్పై ప్రభుత్వం తొలి అడుగు..
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఇ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా నేటి నుంచే ప్రారంభం కానుంది. సబ్బు నుంచి విమాన టికెట్ వరకు ఇందులో అమ్మవచ్చు, కొనవచ్చు. దేశంలోని చిన్న వ్యాపారుల కోసమే ఇ-కామర్స్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లకు... ఇది గట్టి పోటి ఇస్తుందని భావిస్తున్నారు.
Published : 29 Apr 2022 10:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె