Indian Navy: యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..దీని ప్రత్యేకతలేంటి..?
సముద్రాలలో లక్ష్యాలను ధ్వంసం చేసే యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ ను భారత నౌకాదళం, అండమాన్ -నికోబార్ కమాండ్ కలిసి విజయవంతంగా పరీక్షించాయి. ఏప్రిల్ 19న భారత వైమానిక దళం తూర్పుసముద్ర తీరంలో సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి.... బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతుంది.
Published : 29 Apr 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?