Delhi: బొగ్గు సరఫరా పెంచండి.. లేకుంటే కోతలు తప్పవు: కేజ్రీవాల్‌

  బొగ్గు కొరత తీవ్రమవుతున్న వేళ దిల్లీలో మెట్రో రైళ్లు, ఆసుపత్రులు వంటి వాటికి నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని కేజ్రీవాల్  ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ మేరకు దేశ రాజధానికి విద్యుత్ సరఫరా చేసే పవర్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా పెంచాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

Updated : 02 Nov 2022 11:10 IST
Tags :

మరిన్ని