Revanth Reddy: తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలి: రేవంత్‌రెడ్డి

అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్ ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు.

Published : 29 Apr 2022 16:21 IST

Tags :

మరిన్ని