Modi: జమ్ముకశ్మీర్‌పై మాట్లాడే హక్కు పాకిస్థాన్‌కు లేదు: మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్  పర్యటన అంతా ఓ డ్రామా అంటూ పాక్  ప్రధాని షెహబాజ్  షరీఫ్  చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన వ్యవహారాలపై పాకిస్తాన్ కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. 

Published : 29 Apr 2022 17:50 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్  పర్యటన అంతా ఓ డ్రామా అంటూ పాక్  ప్రధాని షెహబాజ్  షరీఫ్  చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన వ్యవహారాలపై పాకిస్తాన్ కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. 

Tags :

మరిన్ని