Revanth Reddy: వరి కొనకపోతే..ఉరి తీస్తాం!: రేవంత్రెడ్డి
అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కల్లాల్లో తడిసిన ధాన్యానికి రూ.1,960 గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Published : 29 Apr 2022 20:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు