Revanth Reddy: వరి కొనకపోతే..ఉరి తీస్తాం!: రేవంత్‌రెడ్డి

అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్‌ పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కల్లాల్లో తడిసిన ధాన్యానికి రూ.1,960 గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 29 Apr 2022 20:05 IST
Tags :

మరిన్ని