Ap News: మైనార్టీల కోసం వైకాపా ఏం చేసింది..?: చంద్రబాబు

ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులోని బి.కన్వెన్షన్ సెంటర్లో తెదేపా తరపున ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు.

Published : 29 Apr 2022 22:29 IST

ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులోని బి.కన్వెన్షన్ సెంటర్లో తెదేపా తరపున ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు.

Tags :

మరిన్ని