Telangana News: రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి.. నలుగురి దుర్మరణం

యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి నలుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదం నింపింది. నలుగురు వ్యక్తులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. 

Published : 30 Apr 2022 10:11 IST

యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి నలుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదం నింపింది. నలుగురు వ్యక్తులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. 

Tags :

మరిన్ని