Telangana News: రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి.. నలుగురి దుర్మరణం
యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి నలుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదం నింపింది. నలుగురు వ్యక్తులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు.
Published : 30 Apr 2022 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!