Talasani Srinivas Yadav: ఏపీ నేతలు, మంత్రులకు ఎందుకంత ఉలికిపాటు: తలసాని

హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు? కరోనా చికిత్స ఎవరు.. ఎక్కడ తీసుకున్నారో అందరికీ తెలుసు. ఏపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావట్లేదు.

Published : 30 Apr 2022 14:17 IST

హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు? కరోనా చికిత్స ఎవరు.. ఎక్కడ తీసుకున్నారో అందరికీ తెలుసు. ఏపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావట్లేదు.

Tags :

మరిన్ని