Telangana News: పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్‌, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.

Published : 30 Apr 2022 16:17 IST

Telangana News: పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

Tags :

మరిన్ని