Tirupati: శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత.. చలపతినాయుడు కారు ధ్వంసం..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాల సహకార సంఘం ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారు. నామినేషన్ వేసేందుకు బయల్దేరిన సమయంలో వైకాపా కార్యకర్తలు కుమ్మడిగా ఆర్టీసీ కూడలి వద్ద చలపతినాయుడు కారును ధ్వంసం చేశారు. రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసి కారులోని నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లారు.
Published : 30 Apr 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం