Nara Lokesh: ‘యథా సాక్షి యజమాని.. తథా ఉద్యోగులు’: లోకేష్
తాడేపల్లిలో సాక్షి సిబ్బంది సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నేత లోకేశ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ''యథా సాక్షి యజమాని.. తథా ఉద్యోగులు'' అంటూ ఎద్దేవా చేశారు. వైకాపా నాయకులు భూకబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే.. సాక్షి సిబ్బంది కూడా తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
Published : 30 Apr 2022 17:59 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప