Nara Lokesh: ‘యథా సాక్షి యజమాని.. తథా ఉద్యోగులు’: లోకేష్‌

తాడేపల్లిలో సాక్షి సిబ్బంది సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నేత లోకేశ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ''యథా సాక్షి యజమాని.. తథా ఉద్యోగులు'' అంటూ ఎద్దేవా చేశారు. వైకాపా నాయకులు భూకబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే.. సాక్షి సిబ్బంది కూడా  తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 30 Apr 2022 17:59 IST

Nara Lokesh: ‘యథా సాక్షి యజమాని.. తథా ఉద్యోగులు’: లోకేష్‌

Tags :

మరిన్ని