Drugs Case: మరోమారు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..
హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి వెల్లడించారు. అతని నుంచి రూ.10లక్షల విలువైన 70 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఓ కారు, చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజస్థాన్కు చెందిన ప్రదీప్, నరేశ్ వస్తారని వారికివ్వాలని వీరేందర్ అనే వ్యక్తిని సైబర్ టవర్ వద్ద ఉంచారని పేర్కొన్నారు.
Published : 30 Apr 2022 18:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్