Drugs Case: మరోమారు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం..

హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి వెల్లడించారు. అతని నుంచి రూ.10లక్షల విలువైన 70 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఓ కారు, చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్, నరేశ్ వస్తారని వారికివ్వాలని వీరేందర్ అనే వ్యక్తిని సైబర్ టవర్ వద్ద ఉంచారని పేర్కొన్నారు.

Published : 30 Apr 2022 18:22 IST
Tags :

మరిన్ని