Prashant Kishor: భాజపాను ఓడించాలంటే..రెండో ఫ్రంట్‌ అవతరించాల్సిందే: ప్రశాంత్‌ కిశోర్‌

ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి విజయం సాధించాలంటే రెండోఫ్రంట్ అవతరించాల్సిందేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ భాజపాను గద్దె దించలేవని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Published : 30 Apr 2022 21:50 IST
Tags :

మరిన్ని