Andhra News: సీపీఎస్‌ రద్దు కోరుతూ..గుండు గీయించుకొని, చెప్పులతో కొట్టుకొని నిరసన

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ‘విశ్వాసఘాతుకం’ పేరిట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏపీసీపీఎస్‌ఈఏ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఉద్యోగులు గుండు గీయించుకొని, చెప్పులతో కొట్టుకున్నారు. 

Published : 01 May 2022 13:29 IST

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ‘విశ్వాసఘాతుకం’ పేరిట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏపీసీపీఎస్‌ఈఏ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఉద్యోగులు గుండు గీయించుకొని, చెప్పులతో కొట్టుకున్నారు. 

Tags :

మరిన్ని