Crime news: రేపల్లె రైల్వేస్టేషన్‌లో వివాహితపై సామూహిక అత్యాచారం

రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. దంపతులు కూలి పని కోసం వెళ్తుండగా భర్తను కొట్టి,  గర్భిణిగా ఉన్న భార్యపై ముగ్గురు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Published : 01 May 2022 21:07 IST

రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. దంపతులు కూలి పని కోసం వెళ్తుండగా భర్తను కొట్టి,  గర్భిణిగా ఉన్న భార్యపై ముగ్గురు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు