Yadadri Parking: పార్కింగ్ ఫీజు రద్దు చేయాలి..: భక్తులు
యాదాద్రి ఆలయంలో వాహనాలను కొండపైకి అనుమతించేందుకు పార్కింగ్ ఫీజును భారీగా పెంచడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కొండపై నిలిపితే గంటకు రూ.500 చెల్లింపుతో పాటు, అదనంగా ప్రతీ గంటకు రూ.వంద వసూలు చేయడం భారంగా మారిందని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published : 02 May 2022 10:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గరుడు ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు