Telangana: ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తెరాస వాళ్లను ప్రశ్నించండి: సంజయ్
పక్కనే ఉన్న కోయిల్ సాగర్ నీళ్లు మీకు ఎందుకు రావవడం లేదు. కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫాం హౌస్కు 200 కి.మీ దూరం. రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసి నీరు తెప్పించారు. మీకు నీళ్ళు కావాలంటే కేసీఆర్కు ఇక్కడ 300 ఎకరాలు ఫాం హౌస్ కట్టుకోవడానికి ఇవ్వాలని సూచించారు. ఆయనకు లాభం లేకుంటే ఏ పనిచేయరు. అందుకే తెరాస నేతలు ఎక్కడ కనిపించినా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించండి అని పేర్కొన్నారు.
Published : 02 May 2022 12:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM