Revanth Reddy: తెరాస ఒత్తిడితోనే రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ: రేవంత్
తెలంగాణ ఉద్యమానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు తెలుసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆలోచన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి కోసం తమ పార్టీ నేతలు వీసీని కలిశారని.. అధికార తెరాస ఒత్తిడితో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ విద్యార్థులతో ములాఖత్ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
Published : 02 May 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు