Karimnagar: మండు వేసవిలో ఎగిసిపడుతున్న గోదావరి జల సవ్వడులు..
గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ లోని రెండు బాహుబలి పంపులతో నీటిని తరలిస్తున్నారు. 7వేల క్యూసెక్కుల నీరు మధ్య మానేరు ప్రాజెక్టుకులోకి చేరుతోంది. ప్రస్తుతం 6, 7 బాహుబలి పంపులతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మండు వేసవిలో ఎగిసిపడుతున్న గోదావరి జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి.
Published : 02 May 2022 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు