janasena: చిత్తశుద్ధి ఉంటే రూ.7 లక్షల పరిహారమివ్వండి: నాదెండ్ల

గత మూడేళ్లలో సుమారు 373 మంది కౌలు రౌతులు ఆత్మహత్యకు పాల్పడ్డారిన జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన కౌలురైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 02 May 2022 19:26 IST

గత మూడేళ్లలో సుమారు 373 మంది కౌలు రౌతులు ఆత్మహత్యకు పాల్పడ్డారిన జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన కౌలురైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Tags :

మరిన్ని