janasena: చిత్తశుద్ధి ఉంటే రూ.7 లక్షల పరిహారమివ్వండి: నాదెండ్ల
గత మూడేళ్లలో సుమారు 373 మంది కౌలు రౌతులు ఆత్మహత్యకు పాల్పడ్డారిన జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మృతి చెందిన కౌలురైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 02 May 2022 19:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM