Ukraine Crisis: మరియుపోల్లో ప్రజల ప్రత్యక్ష నరకం
రష్యా భీకర దాడులతో మరుభూమిగా మారిన మరియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. అజోవ్ స్తల్ స్టీల్ ప్లాంట్ బంకర్లలో తలదాచుకున్న వారిలో సుమారు 100 మంది మహిళలు, చిన్నారులను జెపోరిజియాకు తరలించారు. రెండునెలలపాటు బంకర్లలో ప్రత్యక్ష నరకం అనుభవించామంటూ మహిళలు బోరుమంటున్నారు.
Published : 02 May 2022 20:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో