Revanth Reddy: రైతు సంఘర్షణ సభలో వ్యవసాయ విధానం ప్రకటిస్తున్నాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగే రైతు సంఘర్షణ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తారని తెలిపారు.

Published : 03 May 2022 09:24 IST

తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగే రైతు సంఘర్షణ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తారని తెలిపారు.

Tags :

మరిన్ని