Electric Shock: భర్తను కాపాడబోయి తనువు చాలించిన భార్య.. ఏమైంది..?
అల్లూరి జిల్లా అరకులోయలో విద్యుత్ షాక్ కు గురైన భర్తను రక్షించబోయి భార్య సైతం ప్రాణాలు కోల్పోయింది. అరకులోయలోని విద్యుత్ శాఖ నివాస సముదాయంలో ఉంటున్న దొర సర్వీస్ వైర్పై దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు . భర్త ఆర్తనాదాలు విన్న భార్య పార్వతి పరుగు పరుగున వచ్చి భర్తను రక్షించేందుకు పట్టుకుంది.
Published : 03 May 2022 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్