రేపల్లె అత్యాచార ఘటనకు ఏపీ హోం మంత్రి కొత్త భాష్యం…

రేపల్లె అత్యాచార ఘటనకు ఏపీ హోం మంత్రి తానేటి వనిత కొత్త భాష్యం చెప్పారు. మద్యం మత్తులోనే రేపల్లె నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Published : 03 May 2022 19:56 IST

రేపల్లె అత్యాచార ఘటనకు ఏపీ హోం మంత్రి తానేటి వనిత కొత్త భాష్యం చెప్పారు. మద్యం మత్తులోనే రేపల్లె నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

మరిన్ని