MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసుల ఛార్జీలు 50శాతం తగ్గింపు
హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసుల ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50శాతం వరకు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఫలక్ నుమా-సికింద్రాబాద్,హైదరాబాద్-లింగంపల్లి- రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Published : 03 May 2022 21:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!