MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ సర్వీసుల ఛార్జీలు 50శాతం తగ్గింపు

హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ సర్వీసుల ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50శాతం వరకు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఫలక్ నుమా-సికింద్రాబాద్,హైదరాబాద్-లింగంపల్లి- రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Published : 03 May 2022 21:53 IST

హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ సర్వీసుల ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50శాతం వరకు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఫలక్ నుమా-సికింద్రాబాద్,హైదరాబాద్-లింగంపల్లి- రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Tags :

మరిన్ని