PM Modi: డెన్మార్క్ పర్యాటకులను ప్రోత్సహించండి: మోదీ
భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని నష్టపర్చడంలో భారత్ పాత్ర ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి భారతీయుడి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో ముందుందని వెల్లడించారు. డెన్మార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అక్కడ ఉన్న ప్రతి భారతీయుడు విదేశీయులను మన దేశంలో పర్యటించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Published : 04 May 2022 11:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!