Andhra news: విశ్రాంత ఐఏఎస్ చినవీరభద్రుడికి జైలుశిక్ష
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డం పడేలా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన మెమో ఉందని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు విరుద్ధంగా మెమో ఇచ్చారంటూ రద్దు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన వీరభద్రుడిని బాధ్యుడిగా పేర్కొంటూ జైలు శిక్ష విధించింది.
Published : 04 May 2022 12:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ