Andhra Pradesh: పెద్ద సంఖ్యలో టీడీపీ లో చేరిన వైసీపీ కార్యకర్తలు

నేరస్థులకు సీఎం పదవి కట్టబెడితే రాష్ట్రం అధోగతిలో కాక అభివృద్ధిలో పరుగెడుతుందా అని తెలుగుదేశం నేత అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. పిట్ట కథలు చెప్పడం మాని పాలనపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. విజయనగరం జిల్లా వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన మరో వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి.

Published : 04 May 2022 13:22 IST

నేరస్థులకు సీఎం పదవి కట్టబెడితే రాష్ట్రం అధోగతిలో కాక అభివృద్ధిలో పరుగెడుతుందా అని తెలుగుదేశం నేత అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. పిట్ట కథలు చెప్పడం మాని పాలనపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. విజయనగరం జిల్లా వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన మరో వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి.

Tags :

మరిన్ని