Telangana: కొనుగోలు కేంద్రాల్లో గన్నిబ్యాగుల కొరత లేదు: గంగుల
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత లేదని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 55,600 మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రల్లో అమ్ముకున్నారని ఆయన అన్నారు. కావలంటే వారి పేర్లు కూడా ఇస్తామన్నారు. ఈ నెలాఖరు వరకూ గన్నిబ్యాగుల కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
Published : 04 May 2022 14:00 IST
Tags :