Andhrapradesh news: ఫోన్లు, టీవీలకు అడిక్ట్‌ అయిపోవద్దు: రోజా

కరోనాతో ఇళ్లలో బందీలైన విద్యార్థులు.. టీవీలు, సెల్‌ ఫోన్లకు అడిక్ట్‌ కావద్దని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

Published : 04 May 2022 14:26 IST

Tags :

మరిన్ని