Telangana: కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: కోదండరామ్‌

కృష్ణా నదీ జలాల సంరక్షణ యాత్రను ప్రొ. కోదండరామ్‌ రెడ్డి ప్రారంభించారు. ఉదయ్‌ సముద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను 9న నక్కలగండ్‌ టన్నల్‌ వద్ద ముగించనున్నారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. 

Published : 04 May 2022 15:34 IST
Tags :

మరిన్ని