Telangana news: రాహుల్ పర్యటనకు అనుమతివ్వాలని ర్యాలీ.. ఓయూలో ఉద్రిక్తత..
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు మహా ర్యాలీ చేపట్టారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ర్యాలీకి అనుమతి లేదని విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Published : 04 May 2022 15:57 IST
Tags :