CM Jagan: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించండి..: జగన్‌

రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటీపీఎస్ తో పాటు కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 

Published : 04 May 2022 16:27 IST

రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటీపీఎస్ తో పాటు కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 

Tags :

మరిన్ని