CM Jagan: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించండి..: జగన్
రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటీపీఎస్ తో పాటు కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Published : 04 May 2022 16:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM