Fish Festival: తమిళనాడులో చేపల పండగ సందడి

తమిళనాడులో చేపల పండుగ సందడిగా సాగింది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకకు భారీగా తరలివచ్చిన ప్రజలు పోటాపోటీగా చేపలుపడుతూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ని ప్రార్థించారు.

Published : 04 May 2022 16:59 IST

Tags :

మరిన్ని