Power Crisis: ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణం

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణమని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. థర్మల్ విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిపివేసి, రాష్ట్రంలో చీకట్లు అలుముకోవడానికి కారణమయ్యారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

Published : 04 May 2022 17:22 IST
Tags :

మరిన్ని