Andhra News: ఉత్కంఠ రేకెత్తిస్తోన్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన తల్లిని బలవంతంగా తీసుకెళ్లారని, దుగ్గిరాల-2 ఎమ్‌పీటీసీ పద్మావతి తనయుడు యోగేంద్రనాథ్ ఆరోపించారు. వైకాపా తరపునే గెలిచినా ఎంపీపీ రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలోకి దిగుతుందనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. 

Published : 04 May 2022 19:31 IST

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన తల్లిని బలవంతంగా తీసుకెళ్లారని, దుగ్గిరాల-2 ఎమ్‌పీటీసీ పద్మావతి తనయుడు యోగేంద్రనాథ్ ఆరోపించారు. వైకాపా తరపునే గెలిచినా ఎంపీపీ రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలోకి దిగుతుందనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. 

Tags :

మరిన్ని