Andhra News: ఉత్కంఠ రేకెత్తిస్తోన్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన తల్లిని బలవంతంగా తీసుకెళ్లారని, దుగ్గిరాల-2 ఎమ్పీటీసీ పద్మావతి తనయుడు యోగేంద్రనాథ్ ఆరోపించారు. వైకాపా తరపునే గెలిచినా ఎంపీపీ రెబల్ అభ్యర్థిగా పద్మావతి బరిలోకి దిగుతుందనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు.
Published : 04 May 2022 19:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్