Khammam: విద్యుత్‌శాఖ ఏఈపై కారేపల్లి గ్రామస్థుల దాడి

ఖమ్మం జిల్లా కారేపల్లిలో విద్యుత్ శాఖ ఏఈ విజయ్ పై గ్రామస్థులు దాడి చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీరన్న అనే యువకుడు చనిపోయాడని ఆగ్రహించిన అతడి బంధువులు దాడికి పాల్పడ్డారు.

Published : 04 May 2022 20:02 IST
Tags :

మరిన్ని