Andhra News: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ జరగలేదు: బొత్స
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పగడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ విద్యార్ధుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కోణంలోనే కొందరు నాయకులు వ్యాఖ్యలు చేయడం, లేఖలు రాయడం చాలా హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని, ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు లేవని విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
Published : 04 May 2022 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు