Prashant Kishor: రాజకీయ పార్టీ పెట్టట్లేదు.. కానీ పాదయాత్ర చేస్తా: ప్రశాంత్‌ కిశోర్‌

కొత్తపార్టీ పెడతారన్న ఊహాగానాలకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరదించారు. ప్రస్తుతం ఎలాంటి పార్టీ పెట్టడం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి బిహార్‌లో 3000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

Published : 05 May 2022 14:33 IST

కొత్తపార్టీ పెడతారన్న ఊహాగానాలకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరదించారు. ప్రస్తుతం ఎలాంటి పార్టీ పెట్టడం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి బిహార్‌లో 3000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

Tags :

మరిన్ని