JP Nadda: హైదరాబాద్‌ చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, తరుణ్ ఛుగ్, మురళీధర్ రావు, రఘునందన్‌ ఆయనకు స్వాగతం పలికారు.

Published : 05 May 2022 14:38 IST

Tags :

మరిన్ని