Andhra News: మా అమ్మను ఎక్కడ దాచిపెట్టారు?: యోగేంద్రనాథ్‌

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  వైకాపా ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి కనిపించకపోవడంపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఎక్కడున్నారో చెప్పాలని ఆమె కుమారుడు యోగేంద్రనాథ్‌ ప్రశ్నించారు.  

Published : 05 May 2022 14:54 IST

Tags :

మరిన్ని