Telangana News: ఎన్‌ఎస్‌యూఐ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయం: రేవంత్‌ రెడ్డి

రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నేతలు ఆయనతో తమ సమస్యలను నివేదికల ద్వారా వివిరించాలనుకున్నారు. అయితే రాహుల్‌తో విద్యార్థుల ముఖాముఖికి అనుమతి కోరే ప్రయత్నం చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.

Published : 05 May 2022 16:05 IST

రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నేతలు ఆయనతో తమ సమస్యలను నివేదికల ద్వారా వివిరించాలనుకున్నారు. అయితే రాహుల్‌తో విద్యార్థుల ముఖాముఖికి అనుమతి కోరే ప్రయత్నం చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.

Tags :

మరిన్ని