Tirupati: పద్మవ్యూహాన్ని తలపించిన.. జగనన్న విద్యాదీవెన సభ..

తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేశారు.

Published : 05 May 2022 18:35 IST

తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు