Viral Video: రైతు ఆలోచన అదిరింది.. గొడుగు నీడన పనులు..
ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు ఏర్పాటు చేసి కూలీల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు అనంతపురం జిల్లాకు చెెందిన రైతు. శింగనమల సమీపంలో శ్రీరాములు అనే రైతు చీని మొక్కలకు అంట్లు కట్టిస్తున్నారు. ఇందుకోసం యల్లనూరు మండలం కొత్తపల్లి నుంచి కూలీలను పిలిపించారు. ఎండలో కూలీల ఇబ్బందులను గమనించి వారి కోసం ఇలా గొడుగులు ఏర్పాటు చేశారు. వాటి కిందే కూర్చుని కార్మికులు మొక్కలకు అంట్లు కడుతున్నారు.
Published : 05 May 2022 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు