Kishan reddy: ఆ రెండు కుటుంబాల చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయ్యింది: కిషన్‌రెడ్డి

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగ సభలో ఆయన మట్లాడారు.

Published : 05 May 2022 21:58 IST

Tags :

మరిన్ని