Tirupati: తిరుపతిలో మరో అమానవీయ ఘటన.. కనికరించని 108 సిబ్బంది..

తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బాలిక తండ్రి నానా అవస్థలు పడ్డారు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు సైతం నిరాకరించడంతో బైక్ పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు.

Published : 06 May 2022 12:54 IST

తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బాలిక తండ్రి నానా అవస్థలు పడ్డారు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు సైతం నిరాకరించడంతో బైక్ పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు.

Tags :

మరిన్ని