Madhya Pradesh: నిందితుడికి బెయిల్‌ ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం..

అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిల్ వచ్చిందని నిందితుడిని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో భయ్యా తిరిగి వచ్చాడు అంటూ పోస్టర్లు వెలిశాయి.

Published : 06 May 2022 13:12 IST

Tags :

మరిన్ని